సెమీఫైనల్లో భారత ఓటమికి ప్రయత్న లోపమే కారణమని ఆస్ట్రేలియా కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ వ్యాఖ్యానించింది. మహిళల టి20 ప్రపంచకప్ సెమీస్లో భారత జట్టు అయిదు పరుగుల తేడాతో ఓడిన అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీ�
మహిళల ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. గురువారం సెమీస్లో 74 పరుగుల తేడాతో థాయ్లాండ
ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు
దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో జెమీమా పదో ర్యాంక్కు చేరుకోగా, స్మృతి మందన(4), షెఫాలీ వర్మ(6) ప�
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్లో భారత జట్టు అదరగొట్టింది. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం సెమీస్కు దూసుకెళ్లింది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ