ప్రతికూల సమయంలో గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేయమన్నది ఎవరు? అనేది తేలితేనే బాధ్యులు ఎవరనేది నిర్ధారించవచ్చు. కానీ జలమండలి వివరణలో ఏజెన్సీ ఒక అంచనాలో ఉంది. కానీ, ఆ అంచనా తప్పడంతో ఈ ఘటన జరిగిందంటూ నెపాన్ని �
‘మంచైతే మాది.. చెడు అయితే మీది’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి �
దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వి�
జలమండలిలో నీటి దోపిడీ జరుగుతోందా? సంస్థ నెలవారీగా ఆదాయానికి భారీగా గండి పడుతుందా? ఇందుకు కొందరు అధికారులు ఏఎంఆర్ మీటర్లను కేంద్రంగా చేసుకున్నారా? అంటే బోర్డు వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి.
హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ (Himayat Sagar) రెండు గేట్లను (Crest gates) జలమండలి అధికారులు ఎత్తివేశారు.