తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తెంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
ఆటల పోటీలతో క్రీడాకారుల్లో స్నేహ భావాలు పెంపొందుతాయని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని శంకరాపూర్ గ్రామ యువకులు రోల్ మామడ గ్రామ సమీపంలోని గురు సాహెబ్ మందిరం వద్ద గురువారం కబడ్డీ టోర్నీ నిర�
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ సూచించారు. మండలంలోని తేజాపూర్ గ్రామంలో రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తాలూకా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.