రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీర్చడం దేనికి సంకే�
కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లకు కొన్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. 69 వేల కోట్లతో నగరానికి నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు