Puchalapalli Sundaraiah | పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ తెలిపారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పరిగిలోని జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూల