అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏర్పడనున్న జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీ గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు(సోమవా�
అమరావతి : ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ-నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్లో) ఎంబీఏ ప్రవేశాలక�
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా వేగంగా కదులుతోంది. విశాఖకు 580 కి.మీ దూరంలో ఉన్న జవాద్ తుఫాన్.. తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు