భారత అణు కార్యక్రమ నిర్మాత రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. 1974, 1998లో నిర్వహించిన అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన ఆయన ముంబైలోని జస్లోక్ దవాఖానలో తుదిశ్వాస విడిచినట్టు అణు ఇంధన శాఖ(డీఏఈ) వెల్లడించిం
కరోనా నుంచి కోలుకొన్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నట్టు తాజాగా తెలిసింది. బాధితుల పునరుత్పత్తి అవయవాల్లోకి వైరస్ ప్రవేశించడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు పరిశోధకులు తె�