Jarkhand elections | జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ 64.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
MS Dhoni | భారత క్రికెట్ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Jarkhand elections | అది జార్ఖండ్ (Jarkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భుమ్ (West Singhbhum) జిల్లా జగన్నాథ్పూర్ (Jagannathpur) అసెంబ్లీ నియోజకవర్గంలోని సొనాపీ (Sonapi) గ్రామం. జార్ఖండ్ అసెంబ్లీ (Jarkhand Assembly) తొలి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఆ గ్�
Tejashwi Yadav | దేశంలో జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ () అగ్ర నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. విద్వేష రాజకీయాలు ఎంతో కాల�