కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) జాతీయ అధ్యక్షుడు అజయ్సింగ్ చౌతాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని �
హర్యానా ఎన్నికల నగారా మోగింది. 90 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీకి అక్టోబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వంప�
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరంటున్నారు రాజస్థాన్ రాజకీయ నాయకులు.శాసనసభ ఎన్నికల్లో నాలుగుచోట్ల దగ్గరి బంధువులతోనే పోటీ పడుతున్నారు. రామ్ఘర్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర చౌదరికి పోటీగ�