Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం జరిగింది. తమ కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జాంజిగిర్-చంపా జిల్లాలోని, ధర్దేయి గ్రామంలో ఆదివారం జరిగింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బొమ్మ కోసం గొడవపడుతున్న తన ఇద్దరు పిల్లల్ని ఓ తండ్రి విచక్షణారహితంగా చితకబాదాడు (Father Beats Girls).