కాంగ్రెస్ హయాంలో కులవృత్తులు ధ్వంసం టీఆర్ఎస్తోనే పూర్వవైభవం మంత్రి తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 12: జానారెడ్డి 17 ఏండ్లు మంత్రిగా పని చేసినా సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని పశుసం�
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్�
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చలవే | నెల్లికల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే మంజూరైందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం తానెంతో కష్టపడ్డానని కాంగ్రెస
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�
జానారెడ్డి : జానారెడ్డి కొన్నేండ్లు మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు.
నోముల భగత్ | నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ విద్యావంతుడని,
నల్లగొండ/హాలియా : సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించు కోలేదు.అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్ర�