కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్ల నేతలను నియమించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బోర్డు చైర్మన్గా �
రామగుండం కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ను ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ప్రసాద్కే కేటాయించాలని ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.