రాబోయే ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరమూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మ
గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలుకాకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు.