హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NDWA) ఆధ్వర్యంలో సమావేశం గోదావరి (Godavari) – కావేరీ (kaveri) నదుల అనుసంధానంపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జలశక్తి శాఖ, ఎన్డీడబ్ల్యూ, ఐదు రాష్ట్రాలు అధికారులతో పాటు
కృష్ణా ట్రైబ్యునల్ | కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
రజత్ కుమార్ | కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.