దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో మాత్రంలో సూర్యుడు తన ప్రతాపం చ�
జాలోర్: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని జాలోర్లో ఇవాళ ఎమర్జెన్సీ ల్యాండింగ�
జాలోర్: సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ విమానాన్ని.. రాజస్థాన్లో జాలోర్లో ఉన్న జాతీయ హైవేపై ల్యాండ్ చేశారు. సుఖోయ్ యుద్ధ విమానం హైవేపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి. ఇవాళ ఎమర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రా�
బోరు బావి| రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. దీంతో అతనిని అందులో నుంచి వెలికితీయడానికి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.