Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బ
జలమండలికి మరో అవార్డు వరించింది. మురుగుశుద్ధిలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు, వంద శాతం మురుగునీటి శుద్ధికి ఎస్టీపీలను వేగంగా నిర్మిస్తున్నందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవార్డు దక్కింది.