ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ పీఆర్ఆర్ స్టేడియంలో, చేవెళ
జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం గురువారం కనుల పండువగా జరిగింది. ఎంపీ రంజిత్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో న్విహించిన కల్యాణాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్నగర్