Arvind Kumar Sharma | తమ ప్రాంతంలో కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతున్నదని జనం ఆగ్రహించారు. ఆ ప్రాంతానికి వచ్చిన విద్యుత్ మంత్రిని నిలదీశారు. అయితే సమస్యకు పరిష్కారం చెప్పే బదులు ‘జై బజరంగ్ బలి’ అంటూ �
ఓటు వేసే ముందు ‘జై బజరంగ్ బలి’ అంటూ నినాదాలు చేయాలని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో విమర్