కరీంనగర్లోని పీఎంజే (PMJ) నగల దుకాణం దొంగతనం కేసు ధర్మపురిలో మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ఈ నెల 1 నుండి 3న ఉదయం 6 గంటల వరకు ధర్మపురిలో బస చేసిన విజయలక్ష్మి లాడ్జ�
కొండగట్టు ఆంజనేయస్వామి ఒకరి సొత్తు కాదని, సర్వంతర్యామి కలిగిన మహిమాన్విత ప్రదేశమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ నాయుడు మంత్రి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే సత్యంతో కలిసి క�
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు మండల కేంద్రంలో సోమవారం సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.