thieves | జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి రూరల్, జనవరి 8: ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పథకంతో తెలంగాణ ఫిష్హబ్గా మారిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నిరుపేదలైన మత్స్యకారుల�
Corona | జగిత్యాల పట్టణంలోని చైతన్య స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్గా తేలింది. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా ఏడో తరగతిలో 21 మంది విద్యార్థులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు | ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది.