ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జగయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గిడ్డంగి మొత్తానికి
Diarrhea | ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.