అధికార బీజేపీ సభ్యులు సూచించిన మార్పులతో కూడిన తన నివేదికను వక్ఫ్ సవరణ బిల్లును అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది. అయితే ఈ నివేదికను వ్యతిరేకిస్తున్న జ�
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ప్రొసీడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను
బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్కు కుప్పలు తెప్పలుగా ప్రతిస్పందనలు వచ్చిపడ్డాయి. బీజేపీ నేత జగదాంబికాపాల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ ప్యానెల్ ఏకంగా 1.2 కోట్ల ఈ-మెయిల్స్ అందుకుంది.
Waqf Bill | పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 (Waqf Amendment bill-2024)పై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి చైర్మన్�