ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కో�
నమ్మిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచారని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజ�