: భారత ‘ఏ’ జట్టుతో లక్నో వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా ‘ఏ’ ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 532/6 డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు వికెట్ కీపర్ ఫ�
యువ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు భారీ విజయం నమోదు చేసుకుంది.
గుజరాత్ పదో విజయం 7 వికెట్లతో చెన్నై చిత్తు పదునైన బౌలింగ్కు.. బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్లో పదో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకు�