యువ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు భారీ విజయం నమోదు చేసుకుంది.
గుజరాత్ పదో విజయం 7 వికెట్లతో చెన్నై చిత్తు పదునైన బౌలింగ్కు.. బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్లో పదో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకు�