ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మాలల మహా గర్జన పేరుతో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు
అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేం డ్లు దాటినా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు మండిపడ్