Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఆశావహులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2024 నవంబర్ 5-18 మధ్య తమ కోర్సులను వదులుకున్న ఆశావహులు జేఈఈ-అడ్వాన్స్డ్ కోసం నమోదు చేసుకునేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.
Karnataka Election results | కర్ణాటక ఎన్నికలు ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలను సమర్థించడమని అభివర