బెంగళూరులో జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో రష్మిక 6-2, 6-1తో లాల్న తరారుదీ(థాయ్లాండ్)ప
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టూర్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో రష్మిక క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.