రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటాలని ఐటీడీఏ పీవో అంకిత్ క్రీడాకారులను కోరారు. ఏటూరునాగారంలోని కుమ్రంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే గిరిజన పాఠశాలల జోనల్ స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమ�
ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సో�
పోలీస్ ఉద్యోగార్థులకు మెయిన్స్లో అర్హత సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.