ఐటీడీఏ చరిత్రలో తొలిసారి మహిళా ఐఏఎస్ పీవోగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 12న జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో ఏటూరునాగారం పీవోగా చిత్రామిశ్రా బదిలీపై వచ్చారు. ఇక్కడ పీవోగా అంకిత్ను నిజామాబాద్ అదనపు కలెక్టర్గా �
గర్భిణులకు సాధారణ ప్రసవాలే చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ పీవో కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితోపాటు పలు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన స్త్రీల వైద్య నిప�
పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేప ట్టాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా వివిధ ప్రాంతాల