బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, కార్మికులు మత్తు పదార్ధాలకు దూ�
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు �