WEF | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరోసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నుంచి ఆహ్వానం అందింది. దావోస్లో 2022లో జరిగే డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ను
మంత్రి కేటీఆర్ | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్గా మారిందని చెప్పారు.