29-31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదాయ పన్ను కార్యాలయాలు తెరిచివుండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను పన్ను చెల్లింపుదారులు తమ పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ శని, ఆది, సోమవారాల్లో ఆఫీస్లను తెర
దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం కావలసి వస్తున్నది. ఇందుకోసం నగరం లోపల కాకుండా శివారు ప్రాంతాలే అన�
కొవిడ్ మహమ్మారి మనిషి వ్యక్తిగత జీవితాలను సమూలంగా మార్చేసింది. ఉద్యోగుల వృత్తిపరమైన జీవితాల్లో గణనీయమైన మార్పులు తేవడంతో పాటు వారి అభిరుచులను కూడా మార్చింది.