రెండు తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రంగం అభివృద్ధికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) పనిచేస్తోందని చైర్మన్ సందీప్ మక్తల తెలిపారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప