మన దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవ రహిత ప్రయోగం జరుగుతుందన్నారు.
సమాచార వ్యాప్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో ఇస్రో తన జియోపోర్టల్ ‘భువన్' ద్వారా అద్భుత పురోగతిని సాధిస్తున్నది. సామాజిక అవసరాల కోసం రూపొందించిన ఈ టూల్.. ప్రపంచ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కంటే 10 రెట్ల�
భారత్ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్యాన్ యాత్రకు వ్యోమగాముల ఎంపిక పూర్తయ్యిందని, 2025లో చేపట్టే అంతరిక్ష యాత్ర కోసం తామంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివ
సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమీ) తన ప్రతిష్టాత్మక సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మూడు రోజుల ‘ఎమర్జెన్సీ మెడిసిన్ కాన్ఫరెన్స్-2023’ని శుక్రవారం హెచ్ఐసీసీలోని నోవాటెల్లో ప్రారంభించింద�
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రాజెక్టు రూపకల్పనలో ఎన్నో బృందాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాయి. దీని రూపకల్పన వెనుక నాలుగేళ్ల కృషి ఉంది. దేశమంతా కొవిడ్-19తో అల్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఈ ప�