తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్పై దాడులు చేస్తామంటూ అధ్యక్షుడు ఎర్డోగాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కండ్లు ద్వేషంతో మూస�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు.