పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి రెండు వారాలు కూడా గడువక ముందే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు నిందలు చేసుకుంటూ మళ్లీ దాడులక�
దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు చేయాలని కోరారు.