రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలతో జనగామ జిల్లా రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన కరువు రోజులు మళ్ల�
గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మిం�
వరిపంటలకు భూగర్భజలాలు అడుగంటి చుక్కనీరు రాక పొలాలు బీటలుగా మారాయి. మాగనూరు మండలం కొల్పూర్ పరిధిలో అడవి సత్యారం, కొల్పూర్, మందిపల్లి, పుంజనూరు గ్రామాల్లో కరెంట్ కోతలకు వరిపంటలు ఎండిపోతున్నాయని ఆయా గ్�