విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర
కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న తేదీ మారింది. వాస్తవానికి ఈ నెల 5న విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ను జస్టిస్ ఘోష్ కమిషన్ ఆహ్వానించింది.