వన్డేలలో ఒక జట్టు అంతా కలిసి 300 పరుగుల స్కోరు చేయడానికి ఎంతో శ్రమించాలి. కానీ ముంబైకి చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్ ఇరా జాదవ్ మాత్రం.. ఒక్కతే 346 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో ట్రిపుల�
Ira Jadav | భారత అండర్-19లో సరికొత్త రికార్డు నమోదైంది. 14 సంవత్సరాల ముంబయి బ్యాట్స్ వుమెన్ ఇరా జాదవ్ మెరుపు ఇన్నింగ్స్తో ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరు వేదికగా ముంబయి-మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరా