ఆదివాసీలకు అడవి తల్లే సర్వస్వం. వ్యవసాయమే జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ప్రకృతిని అనుసరించి పనులు ప్రారంభిస్తారు. ఐదు రోజులపాటు ‘భూదేవి’ పండుగ నిర్వహించి.. సాగు ఆరంభిస్తారు. ఈ పూజల�
హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు రిజర్వ్ ఫారెస్టులో ఇప్పపూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన, ఆదివాసీలపై ఫారెస్టు సిబ్బంది దాడికి పాల్పడడంతో దాదాపు పదిమంది గాయాలు పాలు కావడంపై రాష్�
ఇప్ప పువ్వు | ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి