భారీ అంచనాలతో ఐపీఎల్-18 బరిలోకి దిగి ఆశించిన స్థాయిలో రాణించలేక ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. రికార్డు స్కోర్లు చేయడంలో మాత్రం తమకు తామే సాటి అని మరోసారి న
ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మ్యాచ్ల్లో పరుగుల వరద పారినట్లే..17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను ఏకంగా 16.8 కోట్ల మంది చూసిన�