IPL 2025 | ఐపీఎల్-2025 సీజన్ ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగే ఫైనల్తో ముగియనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయ
ఐపీఎల్-18 సీజన్లో నాకౌట్ మ్యాచ్ల వేదికలు మారాయి. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్కతా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. తాజాగా వాటిని ముల్లాన్పూర్ (చండీగఢ్), అహ్మదాబాద్కు మార్చ�