దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను ఈనెల 25 నుంచి 28 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించనున్నట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ) తెల
దేశ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధికి కీలకంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లోగల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంట