ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంతో పాటు మరికొందరు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. కర్ణాటకలోని
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు ఒక రోజు మినహాయింపు ఇచ్చింది. మనీ లాండరిం