Venkateshwara Temple Brahmotsavalu | మే 1వ తేదీ నుంచి మెదక్ జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర దేవాలయబ్రహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్ తెలిపారు. 4వ తేదీ వరకు బ్రహోత్సవాలు నిర్వహించడం జరుగ�
భోపాల్: విడాకులు పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్గా పార్టీ ఇస్తున్నది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘భాయ్ సంక్షేమ సంఘం�
ఈ నెల 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం జాతర ఆహ్వాన పత్రికను గిరిజన సంక్షేమశాఖ ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించింది. ఈసారి కాఫీటేబుల్ బుక్ గిఫ్ట్తో ప్రత్యేకంగా తయారుచేశారు. ఇందులో అందమ�
ఇది ఓ యువ ఐఏఎస్ ప్రేమ కథ.. ఇంకా చెప్పాలంటే అతడి ప్రేమ గెలుపునకు రుజువు.. ప్రేయసితో ఏడడుగులు నడవబోయే అద్భుత సన్నివేశానికి ఆధారం.. అంతకుమించిన యానిమేటెడ్ వివాహ ఆహ్వాన పత్రిక..! ఓపెన్ చేస్తే.. అది రెండేండ్ల క�
బాసర/ నిర్మల్ అర్బన్ : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆదివారం ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆహ్వానాన్నిఅందజేశారు. ఆలయ ఈవో వినోద్రెడ�
కత్తులు దూసుకున్న కుటుంబీకులు | పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
జగిత్యాల : ఈ నెల 24 నుంచి జరుగనున్న ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. శనివారం అసెంబ్లీలో�