చాలా మందికి రోజూ ఒకే పని చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. ప్రతి క్షణం కొత్తగా ఉండాలని కోరుకుంటారు. అలాంటివారిలో ఒకరైన నిశ్చా షా యూట్యూబర్గా సంచలనం సృష్టిస్తున్నారు.
రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు.