వ్యాపారంలో నమ్మి క్యాష్ కౌంటర్ పై ఉంచినందుకు రూ.కోటి రూపాయలకు పైగా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న చల్ల సంపత్ పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చల్ల సాంబలింగం అనే బాధితుడు అధికార
అత్యాశకు పోతే.. ఉన్నది పోయినట్లయింది వికారాబాద్ జిల్లాలోని కొంతమంది పరిస్థితి. యాప్లో కొంత పెట్టుబడి పెడితే నిత్యం కాసుల వర్షం కురుస్తుందని నిర్వాహకులు ప్రజలను నమ్మించారు.