తాతల కాలం నుంచి తరాలుగా సంచార జీవనం సాగించిన గంగిరెద్దులోళ్ల కథ.. ఆత్మవిశ్వాసం నింపే అద్భుతమైన, ఆకట్టుకునే కథ.. ‘సంచారి’ నవల. రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఈ నవల... కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో త�
దశాబ్దాల తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు తెంచేందుకు.. ఈ గడ్డపై ఓ ధిక్కార స్వరం వినిపించింది. ఓ వేగుచుక్క ఆశాజ్యోతిని వెలిగించింది. ఆ ధిక్కార స్వరం, ఆశాజ్యోతి మరెవరో కాదు, తెలంగాణ కోసం బరిగీసి నిలిచి కొట్లాడి�