ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ఒక సరికొత్త ఏఐ యాప్ ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’ని గూగుల్ తీసుకొచ్చింది. దీని నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్ సేవల్ని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా
రాష్ట్రంలోని 91శాతం సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 9శాతం స్కూళ్లు మాత్రమే ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 30,023 సర్కారు స్కూళ్లు ఉండగా, కేవలం 2,772(9.23శాతం) మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి.
పీహెచ్సీలపై పర్యవేక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 729 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలకు పది రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆర్థిక,