భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించాలని ఆసియా ఒలింప�
జాతీయ రికార్డు బద్దలు కొట్టిన జ్యోతి న్యూఢిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రెండు వారాల వ్యవధిలో మూడోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసి�
‘మాస్కో వూషూ స్టార్స్ అంతర్జాతీయ టోర్నీ’లో రెండు పతకాలు సాధించిన షేక్ అమాన్ పాషాను సోమవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమాన్ పాషా ఇటీవల మాస